Pages

Monday, November 17, 2014

అయిదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!
* ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి* మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూలో నవంబరు 15 వృత్తి నైపుణ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అయిదేళ్లలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలను ఐటీ రంగంలో కల్పిస్తామని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని మంత్రి పేర్కొన్నారు. 

No comments:

Post a Comment